
2024 ఒలంపిక్స్ లో 14వ పతకాన్ని గెలుచుకున్న కేతి లేడీకి
ఒలంపిక్స్ లో 14వ బంగారు పథకం ను సొంతం చేసుకున్న కేతి లేడేకి 2012 లండన్ ఒలంపిక్స్ ఎవరికీ తెలియని 15 ఏళ్ల అమ్మాయి ఫుల్లో దిగింది 800 మీ స్టైల్ లో పోటీ పడింది. ఈవెంట్లో ఎందరో ఫేవరెట్ ఉన్నారు …
Empowering Your Future: Grammar, Guidance, and Goals
ఒలంపిక్స్ లో 14వ బంగారు పథకం ను సొంతం చేసుకున్న కేతి లేడేకి 2012 లండన్ ఒలంపిక్స్ ఎవరికీ తెలియని 15 ఏళ్ల అమ్మాయి ఫుల్లో దిగింది 800 మీ స్టైల్ లో పోటీ పడింది. ఈవెంట్లో ఎందరో ఫేవరెట్ ఉన్నారు …
ఆసియాలోనే అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ ఘనత హైపర్ లూప్ టెక్నాలజీ తో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఈ అత్యాధునిక సాంకేతిక తను వినియోగించి మద్రాస్ ఐఐటి తైయుర్ క్యాంపస్ లో 425 మీటర్ల పొడవైన …
అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాధరణ కలిగిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో 69% ఓట్లతో …
ఇలాంటి స్నేహం వద్దు; చెడ్డి దోస్తు, స్కూల్ ఫ్రెండ్, కాలేజీ స్నేహాలు అయ్యాక మనం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేది ఆఫీసు సహా ఉద్యోగులతోని అందరితో బాగుండడం మంచిదే కానీ కొన్నిసార్లు కొందరిని దూరం పెట్టాల్సిందే ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వాళ్ళకి …
పవిత్ర శ్రావణ మాసాన్ని స్వాగతించడానికి ఆషాడ మాసం చివరిరోజైనా అమావాస్యనాడు దీప పూజ జరుపుతారు. ఆగస్టు 4న దీని నిర్వహించనున్నారు.దీప పూజ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అష్టలక్ష్ముల ఆశీర్వాదాలు పొందడానికి తోడ్పడుతుందని శాస్త్రం చెబుతోంది. ఈరోజున మహిళలు ఇంట్లో బయట దీపాలు వెలిగిస్తారు. …
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి ఢిల్లీ రైల్వే తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు పిల్లల కోసం బేబీ బెర్తు లను ప్రయోగత్మకంగా అందుబాటులోకి రైల్వే శాఖ తీసుకువచ్చింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు రైలు భోగిల్లో బేబీ బెర్తులను ప్రయోగత్మకంగా …
గవర్నర్లను కోరిన ప్రధాని మోదీ రాష్ట్రపతి మురము అధ్యక్షతన ప్రారంభమైన గవర్నర్ల సదస్సుకేంద్రం,రాష్ట్రాల మధ్య సరియైన వారదులుగా నిలవాలని గవర్నర్ లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. సామాజిక సంస్థలు ప్రజలతో సంభాషించాలని అణగారిన వర్గాల వారిని కలుపుకొని పోయేలా చూడాలని …
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్ల ఎంపిక చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రవారం ప్రకటించింది. అనూష పరమాణాల్లో ఆయన యాత్ర చేపట్ట లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు బ్యాకప్ …
సుప్రీం తీర్పు న్యాయాన్ని బతికించింది రిజర్వేషన్ల వ్యవస్థలో రెండో అడుగు సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వేషన్ల వ్యవస్థలో రెండో అడుగు పడబోతోంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి రిజర్వేషన్ల విధానమే కొనసాగడంతో లబ్ధి పొందిన కులాలకి పదేపదే రిజర్వేషన్ ఫలాలు …
సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేన నాయర్ సైన్యంలో వైద్య సేవలు విభాగం డైరెక్టర్ జనరల్ సాధన సక్సేన నాయర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని …